లేకుంటే ఆ హీరోతో హేమ మాలిని పెళ్లి అయ్యుండేది
అల‌నాటి సూపర్ స్టార్ జితేంద్ర నేడు 78వ వ‌డిలోకి అడుగుపెట్టాడు. అత‌ను త‌న ప్రేయ‌సి శోభా క‌పూర్‌ను 1974లో అక్టోబ‌ర్‌18న వివాహం చేసుకున్నాడు. అయితే దీనిక‌న్నా ముందు అల‌నాటి అందాల తార  హేమ‌మాలిని ని పెళ్లి చేసుకోబోయాడు. ఈ విష‌యాన్ని ఆమె జీవిత క‌థ ఆధారంగా వ‌చ్చిన "హేమ మాలిని: బియాండ్ ద డ్రీమ్‌గ‌ర్ల…
సింహగిరిలో మహిళా దినోత్సవ వేడుకలు
సింహాచలం(పెందుర్తి): మహిళా శక్తిని చాటి చెబుదామని సింహాచలం దేవస్థానం చైర్‌పర్సన్‌ పూసపాటి  సంచయిత గజపతిరాజు  పిలుపునిచ్చారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో తొలిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆదివారం నిర్వహించారు. అడవివరానికి చెందిన పలువురు మహిళలు, సింహాచలం దేవస్థానంలో పని చేస…
పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు
విజయవాడ:  ఎన్నికల పరిశీలకులు వెంటనే విధుల్లోకి చేరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరపున నిర్భయంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాల…
అప్పట్లో అంబేద్కర్‌ను ఓడించాలని ప్రయత్నిస్తే..
గుంటూరు : భారత రాజ్యాంగ రూపకర్త బీఆర్‌ అంబేద్కర్‌ను ఎంపీగా ఓడించాలని అప్పట్లో కాంగ్రెస్‌ ప్రయత్నిస్తే.. ఆయన్ని గెలిపించటానికి బీజేపీ అండగా నిలిచిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  మురళీధరరావు  అన్నారు. స్వాతంత్య్రం తర్వాత దళితుల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉంటూ వచ్చిందని తెలిపారు. బుధవారం ఆయన మ…
అమిత్‌ షా రాజీనామా చేయాలి: సోనియా గాంధీ
న్యూఢిల్లీ:  దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసను కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్‌  సోనియా గాంధీ  తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. ఈ ఘటనలకు బీజేపీతో పాటు ఆప్‌ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని డిమాండ్‌…
దేశంలో ‘రేప్‌’లను ఆపేదెలా?
న్యూఢిల్లీ :  'దిశ ఎన్‌కౌంటర్‌'లో నేరస్థులను హతమార్చినట్లే ప్రతి రేప్‌ కేసులో నిందితులను కాల్చి వేయాలని లేదా ఉరి తీయాలని డిమాండ్‌ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. 2012లో ఢిల్లీలో జరిగిన 'నిర్భయ' రేప్‌ కేసు అనంతరం 2013 నుంచి దేశంలోని క్రిమినల్‌ చట్టాలను కఠినతరం చేస్తూ వచ్చారు. అదే నిర్భయ కే…